సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో పొంగులేటి వర్గీయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పినపాక నియోజకవర్గం లో నాలుగున్నర సంవత్సరం టిఆర్ఎస్ అధికార పార్టీ కాలయాపన చేసి ఎలక్షన్ ముందు హడావుడిగా పథకాలను ప్రవేశపెట్టడం హాస్యస్పదంగా ఉందని పొంగులేటి వర్గీయులు తీవ్రంగా విమర్శించారు పొంగులేటి శ్రీనన్నకు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక మా నాయకుడు పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు గత ఎలక్షన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వం పోడు భూముల పట్ల ఇస్తారని గిరిజనులు మోసం చేస్తూ దళిత బంధువు ఇస్తామని దళితుల మోసం చేస్తూ గృహలక్ష్మి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలను ఆందోళన గురి చేస్తున్నారని రాబోయే ఎలక్షన్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తాయని మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.
-----------------------
Admin