సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి, (డి కుమార్ ) దుగ్గొండి మండల,మల్లంపల్లి గ్రామ పార్టీ కార్యకర్త,మాజీ విద్యాకమిటీ చైర్మన్ కక్కెర్ల రాజు తండ్రి కక్కెర్ల కిష్టయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని,దుగ్గొండి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చుక్కా రమేష్ పరామర్శించి 2500/₹ లు, అలాగే మండల పార్టీ ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్,డ్యాగం శివాజీ లు 50 కేజీ ల బియ్యం అందచేశారు,ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,గ్రామ పార్టీ అధ్యక్షులు మహ్మద్ సర్వర్,మండల సీనియర్ నాయకులు శంకేసి రమేష్,కొండపాక రవి,కక్కెర్ల రాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చుక్కా రాజేందర్,వెండి అనిల్,పరంగి బాబు,కక్కెర్ల కుమారస్వామి లు పాల్గొన్నారు.
-----------------------
Reporter