Thursday, 30 July 2026 11:45:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

140 క్వింటాల్ల రేషన్ బియ్యం పట్టివేత... -విజిలెన్స్ సీఐ సాయి ప్రసాద్

Date : 09 April 2023 04:12 AM Views : 622

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం లో విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 140 క్వింటాల రేషన్ బిర్యాని పట్టుకోవడం జరిగినది.స్థానిక పట్టణం లోని ప్రియాంక నగర్ లోని నయారా పెట్రోల్ బంకు వెనుక వైపున పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని, ఈచర్ వాహనాన్ని, బొలెరో వాహనం, మూడు ఆటోలను సీజ్ చేసి, రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు సీఐ సాయి ప్రసాద్,మరియు సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఏఈ రవీంద్ర, ఆర్ఐ రమాదేవి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :