Friday, 31 July 2026 10:43:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం...

Date : 08 October 2023 06:09 PM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియం (మినీ స్టేడియం) లో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీపీ రవి యాదవ్ లంచానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...100 టీములతో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందని గతంలో ఇక్కడ చాలా చిన్న గ్రౌండ్ ఉండేదని ఎమ్మెల్యే గారి సహకారం తో ఇంత పెద్ద గ్రౌండ్ ను నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. షాద్ నగర్ నియోజకవర్గంలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహిస్తే వారు ముందుకు వెలుతారని అలాగే క్రీడాకారులకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. క్రీడాకారులకు ఎంకరేజ్ మెంట్ చేయాలని అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం చాలా మంచి విషయమని అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ స్టేడియం ను వినియోగించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ స్టేడియం కాంపౌండ్ వాల్ కొరకు ఎమ్మెల్యే పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గం నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారని అన్నారు. తెలంగాణ లో హైదరాబాదు నుండి భారతదేశంలో టీం లో ఒకప్పుడు అజారుద్దీన్, శివాలాల్ యాదవ్, ఇప్పుడు సిరాజ్ లాంటి క్రీడాకారులు ఈరోజు మన ఇండియాకు పేరు తెచ్చారని అని అన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తము సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు క్యాష్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విన్నర్ టీం కు 50 వేలు, రన్నర్ టీం కు 30 వేలు, అలాగే బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫిల్టర్, బెస్ట్ కీపర్ లకు క్యాష్, బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా టోర్నమెంట్ నిర్వాహకులు నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ నర్సింహా రెడ్డి, కౌన్సిలర్లు చెట్ల నరసింహ పావని, జిటి శ్రీనివాస్, యుగంధర్, జూపల్లి శంకర్, నందిగామ శ్రీను, క్రికెట్ కు సంబంధించిన షాద్ నగర్ 11 క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎండి. కబీర్, వైస్ ప్రెసిడెంట్ ఏజాస్ ఆర్గనైజర్ ఫరీద్, మేనేజ్మెంట్ మున్నా, మతీన్, కేశవ్, లక్ష్మణ్, శివ, మధు, సాయి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: