Friday, 31 July 2026 02:34:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి అర్ ఎస్ పార్టీ లో చేరిన బుడిగే జంగల కుటుంబాలు...

Date : 07 June 2023 08:37 AM Views : 521

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో గరిడేపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థసారథి ఆధ్వర్యంలో మరియు వెలిదండ గ్రామ బుడిగ జంగాల సీనియర్ నాయకులు కళ్లెం రామచంద్రు, కళ్లెం వెంకటి అద్వర్యంలో వెలిదండ గ్రామానికి చెందిన 15 బుడిగే జంగల కుటుంబాలు వివిధ పార్టీ నుండు జాయిన్ కావడం జరిగింది.పార్టీ లో జాయిన్ అయిన వారు మాట్లాడుతూ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో గణినియమైన అభివృద్ధి జరుగుతుందని,పేదల పక్షాన నిలుస్తూ ఎంతో గొప్ప సహాయం చేస్తున్నారు అని,ఎల్లప్పుడూ పేద నిరుపేద వర్గాలకు అందుబాటులో వుంటున్నారని,ఏ రాత్రి ఆపద అన్న పని చేసి పెడుతున్నారని , కావున ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి నాయకత్వంలో ఎల్లప్పుడూ పని చేస్తామని అందుకే బి అర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పార్టీలో జాయిన్ అయినా వారందరినీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి అందరం కలిసి అభివృద్ధిని సాధించుకొని ప్రగతి పదంలో నడుద్దామని తెలియజేయడం జరిగింది.వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయిన్ అయినవారు ,కళ్లెం రామచంద్రు, కళ్లెం ఎల్లయ్య ,నిదానం సంతోష మూట వెంకన్న, నిదానం సైదులు శీను ,నిదానం సైదమ్మ ,,మోటా లక్ష్మమ్మ ,పర్వతం ఆదెమ్మ, పర్వతం సావిత్రమ్మ ,రేపల్లె ఎంకన్న, రేపల్లె ఎల్లయ్య ,పర్వతం భీముడు ,ఈ కార్యక్రర్మములో ,సర్పంచ్ ఆధురి పద్మ కోటయ్య , ఎంపిటిసి విజయ రవి, గ్రామ శాఖ అధ్యక్షులు పెండెం వీరస్వామి గ్రామ కార్యదర్శి దేవర బాల కృష్ణ పార్టీ ఉపాధ్యక్షురాలు మేకల రేణుక, గడ్డం అనిల్, కామల్ల రవి ,ములకలపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :