Saturday, 01 August 2026 12:39:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆన్లైన్ సేవలు మరిచిన పేరూరు మీసేవ సెంటర్...

Date : 09 February 2024 09:34 AM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మండల కేంద్రమైన వాజేడు లో మీసేవ సెంటర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాయి కానీ మారుమూల ప్రాంత ప్రజల సౌకర్యార్థం పేరూరులో మీసేవ సెంటర్ ఏర్పాటు చేయడంతో పేరూరు పరిసర ప్రాంత ప్రజలు దూరప్రాంతాలకు మండల కేంద్రానికి వెళ్లే దుస్థితి తప్పిందని ఎంతో సంతోషపడ్డారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ పేరూరు పరిసరపాలతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆన్లైన్ సేవలు విస్తృతంగా అందిస్తుంది అనుకుంటే ప్రజలకు సేవ చేయకపోగా వారంలో ఎప్పుడో ఒకసారి నెలలు అడపాదడపా మీసేవ సెంటర్ పనిచేస్తూ ఉండడంతో ప్రజలలొ అసహనం వ్యక్తం అవుతుంది పేరూరు మీసేవ సెంటర్ నడిపిస్తున్న ఆపరేటర్ తన సొంత పనులలో నిమగ్నమై ఎప్పుడో గాని మీసేవ సెంటర్ తెరవకపోవడంతో ప్రజల అవసరాలు తీరకపోగా కూలీనాలి ప్రజలు వందలు వెచ్చిస్తూ మండల కేంద్రానికి ఆన్లైన్ సేవల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం తీసుకువచ్చాడు ప్రజల నుండి ఆరోపణలు ఆ నోట ఈ నోట వర్కింగ్ జర్నలిస్టుల వరకు వెళ్లడంతో గత 15 రోజులకు ముందు వర్కింగ్ జర్నలిస్టుల బృందం మండల తాసిల్దార్ శ్రీనివాసునువివరణ కోరగా మీసేవ సెంటర్ ఆపరేటర్ ని పిలిపించి అడుగుతాను అన్నారు మరో ప్రశ్నగా జర్నలిస్టుల బృందం ధర్మవరం గ్రామానికి మంజూరైన మీసేవను పేరూరు లో నడిపిస్తున్నారు అన్న ప్రశ్నకు తాసిల్దార్ డేటా తమ దగ్గర లేదని జవాబు ఇచ్చారు జర్నలిస్టులు అడిగిన తర్వాత కూడా 15 రోజులు గడుస్తున్నా పేరూరు మీసేవ సెంటర్ కడప నడుస్తుండడంతో పేరూరు పరిసర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఉపాధి కల్పిస్తూ మీసేవ సెంటర్ ని అశ్రద్ధ చేస్తున్న ఆపరేటర్ని తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండి ఆన్లైన్ సేవలు విరివిగా అందించే వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్పాలని పేరూరు పరిసర ప్రాంత ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :