సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,అబ్దుల్లాపూర్మెట్ మండలం, తారమతిపెట్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి, వీరవనిత, తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి స్ర్తీ దైర్యశాలి వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిలుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, గ్రామ సర్పంచ్ ములా మహేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి వెంకటేష్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ చమా సంపూర్ణ విజయ్ శేకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు ,వార్డ్ మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, గ్రామస్తులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin