సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జక్రాన్ పల్లి మండల కేంద్రానికి 18 కోట్ల 50 లక్షల రూపాయలతో బి.టి రోడ్స్, 4 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి, Nh 44 టు చంద్ మియబాగ్ తండా పడకల్ కలిగోట్ చింతలూరు చేంగల్ వరకు డబుల్ బీటీ రోడ్డును మంజూరు చేసి చిరకాల స్వప్నం నెరవేర్చిన గౌరవ ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని సన్మానించిన జక్రాన్ పల్లి ఎంపీపీ కుంచాల విమల రాజు గారు మరియు కలిగోట్ సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి గారు ఉప సర్పంచ్ రాజుగారు మరియు ఎంపీటీసీ జయ గిరి గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వాకిటి చిన్న భోజన్న గారు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin