సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లో మైనారిటీ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అన్నారు. ఆదివారం 25 జూన్ 2023 నాడు షాద్ నగర్ టౌన్ మైనారిటీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1. షాద్ నగర్ టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అలీం షకీబ్. 2. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ. షాఫీక్, 3. వైస్ ప్రెసిడెంట్ షైక్ ఫయాజ్, 4. ప్రధాన కార్యదర్శి ఎండీ. అజమాత్, 5. సెక్రటరీ అల్తాఫ్, 6. సెక్రటరీ యూసఫ్ ఖాన్, 7. సెక్రటరీ అన్వార్, 8. సెక్రటరీ గౌస్, 9. జాయింట్ సెక్రటరీ కబీర్ మోహిద్దీన్, 10. కోశాధికారి రహీం ఉద్దీన్ పాషా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చించొడ్ అస్మత్ బాబా, షాద్ నగర్ టౌన్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముబారక్ అలీ ఖాన్, హైదర్ ఘోరి, జఫ్ఫార్ ఖాన్, షార్ఫుద్దీన్, మునవ్వర్, ఎండీ ఫాజిల్, టైపు, జావీద్, షకీల్, అంజాద్, మాలిక్, లాటీఫ్, అసిఫ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin