సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : ప్రతినిధి రజనీకాంత్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ను విజయవంతం చేద్దాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు గారు 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు తీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమం ఉన్నది ఆ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు ఏఐసీసీ ఇన్చార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్నిగారు మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు పాల్గొంటారు అమెరికాలో గౌతమ్ అదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలు వ్యాపార ఆర్థిక రంగంలో దేశ పరువును దెబ్బ దెబ్బతీసాయి ఆ దాన్ని పై ఆర్థిక అవకతవకలను అవనీతి మోసం మనీ లాండరింగ్ మార్కెట్ మినీ పొలేషన్ లాంటి అంశాల లో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి అలాగే మణిపూర్లో వరసగా జరిగిన అల్లర్లు విధ్వంశాలపై మోడీ ఇప్పటివరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటిది అంశాలపై ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నారు చలో రాజ్ భవన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అంశాలపై ఏఐసిసి ఇచ్చిన పిలుపు మెరుపు తీపిసిసి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు గారు తెలిపారు...
-----------------------
Admin