Friday, 31 July 2026 06:49:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు...

Date : 21 October 2023 03:01 AM Views : 333

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లీగల్ : హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సుజాతనగర్ మండలం సింగభూపాలెం కు చెందిన కాకటి జగ్జీవన్ రావు తన బాబాయ్ పెద్ద కుమారుడైన కాకటి శ్రీను కు సుజాతనగర్ కు చెందిన కత్తి వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమార్తె అయిన కత్తి సరస్వతి తో పెద్దల సమక్షంలో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ఇద్దరి మధ్య గొడవలు జరిగి, పెద్దమనుషుల పంచాయతీ లు పెట్టడం జరిగింది.తదుపరి కొత్తగూడెంలో వేరే కాపురం పెట్టారని క్రిస్టమస్ సందర్భంగా 2019 డిసెంబర్ 24న సింగభూపాలెం వచ్చారని అదే రోజు రాత్రి సులాయి వంట(నల్ల )చేసిందని రాత్రి పదిన్నరకు తన భర్త అయినా కాకటి శ్రీనుకు మాత్రమే సులాయ(నల్ల)వంట వండిపెట్టినదని సరస్వతి తినలేదని అర్థరాత్రి వాంతులు విరోచనాలు అవి బాధపడటం వలన ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించినారని అనంతరము డాక్టర్ రమేష్ బాబు ప్రైవేటు వైద్యశాలకు, తదుపరి గాయత్రి వైద్యశాల డాక్టర్ నాగరాజు వద్దకు వద్ద మూడు రోజులు ఉంచామని, ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లామని, తడుపరి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లామని, 19 జనవరి 20న మధ్యాహ్నం మృతి చెందాడని గాంధీ హాస్పిటల్ హైదరాబాదులో ఉండడం వల్ల దరఖాస్తు ఇవ్వడం తో సుజాతనగర్ పోలీస్స్టేషన్లో అప్పటి ఏఎస్ఐ వెంకటేశ్వరరావుకు 2020 జనవరి 20 న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ లు దర్యాప్తులో కాకటి శీను భార్య సరస్వతి వల్లనే హత్యగావింప బడినాడని కోర్టులో దర్యాప్తు అనంతరం ఇన్స్పెక్టర్ బి. అశోక్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్టు లో 11 మంది సాక్షులను విచారించారు. కాకటి సరస్వతి పై హత్యా నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు మరియు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రొసీక్యుషన్ పోసాని రాధాకృష్ణమూర్తి నిర్వహించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ (హెడ్ కానిస్టేబుల్ )బి. లచ్చు ,కోర్టు లైజాన్ ఆఫీసర్ వీరబాబులు సహకరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: