సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరియు గృహ లక్ష్మీ పథకం మంజూరు చేయాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ మండల అధ్యక్షుడు కుంజ వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో , ఎంపీడీవో లకు వినతిపత్రం అందజేయడం జరిగింది.... ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ సభ్యులు ఉబ్బన వెంకటేశ్వర్లు సర్కార్ న్యూస్ , ఆకుల శివ మనం న్యూస్, ఈలప్రోలు వీరరాఘవులు ప్రజావాణి న్యూస్, కోర్స్ శ్రీరామ్ మెట్రో న్యూస్, చిలుకూరి వెంకటరెడ్డి జే ఆర్ న్యూస్, డి నాగేశ్వరరావు దిశ న్యూస్, సున్నం వెంకటేష్ మన్యం న్యూస్, షేక్ పాషా పోరు న్యూస్, కూరం సురేష్ జనం న్యూస్, వేముల రాకేష్ నినాదం న్యూస్, అట్ల పాపారావు భద్రాద్రి న్యూస్ పాల్గొన్నారు....
-----------------------
Admin