Saturday, 13 June 2026 11:42:38 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చార్జిషీట్ విడుదల...

Date : 03 December 2024 10:13 AM Views : 438

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చార్జిషీట్ విడుదల చేయడం జరిగింది, ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం పై నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందని బి ఎస్ ఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకతో కాంగ్రెస్కి ఓటు వేస్తే అంతకుమించి ఇబ్బందులకు గురిచేస్తుందని అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వనివి 6 అబద్ధాలు 66 మోసాలు అని అన్నారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి రైతు భరోసా సరిగా రాలేదని యాసంగి పంటకి రైతు భరోసా కౌలా రైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు మహిళకు ఇస్తానన్న 2500 ఎక్కడ ఎక్కడ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైనా టు అని ప్రశ్నించారు గృహ జ్యోతి అమలు సరిగ్గా లేదని చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొత్తగా ఒక పింఛను గాని రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదని దుయ్యబట్టరు, ఉద్యోగులకు ఇస్తా అన్న నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు ఈ యొక్క చారిసేట్ సభకు పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార బిజెపి అన్ని మండల నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :