Thursday, 30 July 2026 11:44:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నరేంద్రమోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం... జెండా ఊపి ప్రారంభించిన బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

Date : 02 October 2023 06:50 AM Views : 265

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా బూత్ పూర్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయ వంతం చేద్దామని షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్, నందిగామ మండలాల నుండి 2వేల మందితో తన ఆద్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభకు బయలు దేరడం జరిగింది. ఆదివారం ఉదయం మోడీ సభకు బయలుదేరిన వాహనాలకు పార్టీ జెండా ఊపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని ప్రతి గ్రామం నుండి మహిళలు స్వచ్ఛదంగా భారీగా తరలి వచ్చి మోడీ నాయకత్వాన్ని బలపర్చారని అన్నారు. ఈ జోష్ చూస్తుంటే రాష్ట్రం లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు, నందిగామ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సుధాకర్ అప్ప, బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, ఆకుల ప్రదీప్, బంటారాం లక్ష్మణ్, వివిధ మండలాల్లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :