సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా. దోమకొండ మండలం లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన దోమకొండలో జరిగింది స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని చిన్న హనుమాన్ దేవాలయ సమీపంలో మృతి కాల్వలో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు ఈ విషయాన్ని గ్రామపంచాయతీ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు బృందం అక్కడికి చేరుకొని మురికి కారులో ఉన్న మృతదేహాన్ని బయటకి తీశారు అతన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని దోమకొండ ఎస్సై తెలిపారు కేసు నమోదు చేసుకున్నారు
-----------------------
Reporter