Thursday, 30 July 2026 07:04:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం... మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన పలువురు నాయకులు

Date : 29 July 2023 04:30 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మూడురోజుల క్రితం కూలి పనులకు వెళ్లి వస్తూ కుమ్మరిపాడు పాములేరు వాగులో గల్లంతైన కుంజా సీతమ్మ (45) మృతదేహన్నీ శుక్రవారం మామిళ్ళగూడెం ముత్యాలమ్మగుడి ప్రాంతం లో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక తహసీల్దార్ తో చరవాణి లో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని, కుమ్మరిపాడు వాగు పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ మృతదేహం లభ్యమైన స్థలాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. సీతమ్మ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆదుకోవాలని, పది లక్షల రూపాయల పరిహారం అందించి, కుమ్మరిపాడు వాగుపై వంతేన తక్షణమే నిర్మాణం చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ కాబట్టే విపత్తుల నిర్వహణ టీం స్పందించలేదని, మృతదేహం ఆచూకి కోసం కనీసం ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. మూడురోజులుగా స్థానిక గిరిజనులే వెతికి మృతదేహాన్నీ గుర్తించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: