సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : హార్మో మండలంలోని కోమటిపల్లి గ్రామంలో సైబర్ నేరగలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై రాము సైబర్ నెరగలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కోమన్పల్లి సర్పంచ్ నీరెడి రాజేశ్వర్, వాడ్డు సభ్యులు, విడిసి సభ్యులు ఒసేయ్ రామును శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin