సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో చేపల చెరువు సొసైటీ ప్రెసిడెంట్ గా (పరిగి) తలారి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *చేపల చెరువు సొసైటీ సభ్యులు మందోజి ఆరిఫ్ ఖాన్ ఎన్నికల అధికారిగా *నిర్వహించి .ఓబులదేవర చెరువు చేపల చెరువు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది .సెక్రటరీగా బావసావపల్లికి చెందిన ఎస్ భాషు , వైస్ ప్రెసిడెంట్ గా ఎన్ నరసయ్య 6 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రామచంద్ర, నరసింహులు, అబ్దుల్ ,అంజినప్ప, నాగేశ్వర, పారేసి అంజన్నప్ప తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin