సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాన్ పహాడ్ దర్గా ఉర్సు సందర్భంగా కల్మెట్ తండా యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రారంభం కొరకు ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీభూక్యా గోపాల్ నాయక్ జడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్ నాయక్ ఎంపీటీసీ విజయ వెంకటి నాయక్ వచ్చి మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని మరియు శారీరక మానసిక దృఢత్వాన్ని అందజేస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం జన్పహాడ్ ఉర్సు సందర్భంగా కల్మెట్ తండాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ మోతిలాల్ నాయక్ నాగరాజు రాము చరణ్ ఆర్గనైజర్స్ రంజిత్ వెంకటేశ్వర్లు పాచ్య నాయక్ వీరన్న నాయక్ దేవిలాల్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin