Friday, 31 July 2026 05:47:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేను చదివిన కళాశాలలో నన్ను నేను చూసుకున్నా... -పెద్దరాసు.

Date : 14 December 2022 01:41 AM Views : 464

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదర్శ విద్యాసంస్థల అధినేత *శ్రీ పెదరాసు సుబ్రమణ్యం *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు గర్వకారణం వాలీబాల్ క్రీడాకారులు అని ప్రశంసించారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. తాను కూడా ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థానానికి వచ్చానాని, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొవాలని ఎంతోమందికి నేడు ఉపాధిని కల్పిస్తున్నానన్నారు. తన సంస్థలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలను పొందారన్నారు. తాను బుక్కపట్నం మండలానికి ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించను. ఎంతో ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను దానికి కారణమైన తిమ్మమాంభ జీవిత చరిత్రను స్థిర స్థాయిగా గుర్తుండి పొయేలా సతీ తిమ్మమాంభ పేరుతో సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ నైపుణ్యాల్ని ప్రదర్శించాలన్నారు.అటువంటి విద్యార్థులకు నేను ఎల్లవేళలా అండగా ఉంటఅని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో జరిగిన వాలీబాల్ క్రీడా పోటీలో తమ కళాశాల క్రీడాకారులు వాలీబాల్ జట్టు విజయం సాధించడం మాకు ఎంతో ఆనందదాయకం అన్నారు. క్రీడాకారులకు క్రీడా కౌశలాన్ని నేర్పిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు వినయ్ కుమార్ ని మరియు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్, గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యాపకులు డా.ఆదినారాయణ,దస్తగిరి,ఓబయ్య,ఆనంద్,నాగేంద్ర, రాజశేఖర్, వెంకటేశ్వర్ కుమార్, బోధినేతల సిబ్బంది రామాంజనేయులు,రమేష్,శంకర,ఉదయ్,విద్యార్థులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :