Friday, 31 July 2026 10:44:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేళ్లచెరువు జాతర ఏర్పాట్లను పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే...

Date : 16 February 2024 03:37 AM Views : 672

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి రాజేష్ మీలా తో కలిసి మేళచెరువు మహాశివరాత్రి జాతరకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు వాహనాల మళ్లింపు పార్కింగ్ ప్రదేశాలు రోడ్డు మార్గాలు జాతర నిర్వహించే స్థలం దేవాలయం భద్రత పరిశీలించారు అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరకు ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ప్రజలకు భద్రత కల్పిస్తా అని ఎస్పీ తెలిపారు .బందోబస్తు ఏర్పాట్లపై జాతర నిర్వహణపై అధికారులకు సిబ్బందికి పాలు సూచనలు సలహాలు అందించారు. దేవాలయ సిబ్బంది స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ సిబ్బందిని ఆదేశించారు జాతరకు వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి మేళ్లచెరువు వచ్చి పోయే అన్ని ప్రధాన మార్గాలలో పార్కింగ్ ప్రదేశాలు హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. బారికేట్లు సైన్స్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. జాతరను సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీలా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కోదాడ సర్కిల్ ఇనిస్పెక్టర్ రజిత రెడ్డి స్థానిక ఎస్సై పరమేష్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :