Friday, 31 July 2026 11:42:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చోరీ కేసుని చాకచక్యంగా చేదించినపెన్ పహాడ్ పోలీసులు...

Date : 14 February 2024 09:24 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దొంగతనం కేసును చాకచక్యంగా చేదించిన పెన్ పహాడ్ ఎస్సై రవీందర్ ని, పోలీసు సిబ్బందిని. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సిఐ అశోక్ రెడ్డి వారిని అభినందించారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో వంగవీటి శ్రవణ్ కుమార్ 25 మే 2023 తేదీన ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లగా గోపి సందీప్ (24) తండ్రి కాంతయ్య గ్రామం చీదేళ్ల మరియు రెడపంగి యశ్వంత్ (19) తండ్రి నాగార్జున గ్రామం చీదేళ్ళ ఇరువురు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నగలను దొంగలిచ్చుకొని వెళ్లి ఇంట్లో పెట్టుకుని వెంటనే అమ్మితే అందరికీ అనుమానం వస్తుంది అని, పాత మరుపు అయిన తర్వాత అమ్ముదాం అనుకొని సూర్యాపేటలో అమ్ముటకు వెళ్తుండగా మాచారం గ్రామ శివారులో పొట్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై చాలా వేగంగా వెళుతుండగా ఎస్సై, పోలీస్ సిబ్బంది ఆపగా ఆపకుండా వెళుతుండగా అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి పాయింట్ జేబులో ఒక ప్లాస్టిక్ సంచి ఉన్నది. అందులో చూడగా బంగారం,నగలు ఉన్నవి పోలీసులు వారి ని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద ఉన్న మోటార్ సైకిల్,రెండు బంగారు గొలుసులు, మూడు చెవిదిద్దులు, రెండు ఉంగరాలు, బంగారు బిస్కెట్, ప్లాటినం కంపెనీ మోటార్ సైకిల్ ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కి పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ మచ్చ ప్రవీణ్, తురక లింగయ్య, జాటోత్ రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :