Thursday, 30 July 2026 02:38:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా బూషిపల్లి వెంకటరెడ్డి...

Date : 22 May 2023 02:40 AM Views : 569

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు బూసిపల్లి వెంకటరెడ్డి ని బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా నియమించి వారికి ఆట్టి నియామక పత్రాన్ని హుజూర్ నగర్ క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ కోసం యువత మరింతగా పనిచేసేలా వారిని కలుపుకుని చైతన్యం చేసేలా పనిచేయాలని సూచించారు.బూషిపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... నన్ను గుర్తించి ఇట్టి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ... అదేవిధంగా నాకు యూత్ అధ్యక్షుడు పదవి వచ్చేందుకు సహకరించిన మండల సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఉపాధ్యక్షులు ఇరిగేల వెంకటరెడ్డి, మండల నాయకులు చౌటపల్లి గ్రామ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.నాపై నమ్మకం ఉంచి ఇట్టి బాధితులు అప్పగించినందుకు నా శాయశక్తుల పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే సైదన్నను మరలా తిరిగి గెలిపించుకునేందుకు యువతను సమాయత్తం చేసి కష్టపడి పని చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి , మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండ నాయక్, జడ్పిటిసి బానోతు జగన్ నాయక్ , ధరావత్ నవీన్ నాయక్ , ఉపాధ్యక్షులు ఇరిగెల వెంకటరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొండేటి సుధాకర్ రెడ్డి, అల్లిపురం ఉపసర్పంచి చిన్నపంగు రాజీవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బక్షనాయక్, ఇమ్మానియేల్ మఠంపల్లి మండల నాయకులు పలువురు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :