Saturday, 13 June 2026 11:43:58 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఏనుమాముల మార్కెట్ లో బి ఆర్ఎస్ నాయకుల బృందం పర్యటన విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 17 November 2025 07:59 PM Views : 237

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డి కుమార్ రిపోర్టర్ మంగళవారం ఎనమాముల మార్కెట్ ను సందర్శించనున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధ విధానాల వలన పత్తి రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారూ . యూరియా కొరతతో పత్తి దిగుబడి తగ్గడంతో పాటు ఇటీవల వచ్చిన మే0ధా తుఫాన్ తో పత్తి రైతులు తీవ్ర నష్టపోవడం జరిగింది వారికి వచ్చిన కొద్ది పాటి పత్తిని కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకోలేని దయనీయమైన దుస్థితి నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఏర్పడింది.. సీసీఐ లోప భూయిష్టమైన విధానాల వలన జిన్నింగ్ మిల్లులో సమ్మె చేస్తున్నారు దీనితో రైతులు పత్తిని అమ్ముకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు పత్తి కొనుగోలులో తేమశాతం పెరుగుతుందని రైతుల ఆందోళన చెందుతున్నారు 18/11/2025 ఉదయం 9 గంటలకు ఏనుమాముల పత్తి మార్కెట్ యార్డ్ ని సందర్శించి సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడనున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల మరియు రైతులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం ేయాలని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :