సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో 13 -05- 2024 నా నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 పోలింగ్ కేంద్రాలలో కూడా ఎటువంటి అల్లర్లు గాని గొడవలు గాని రిగ్గింగులు గాని జరగకుండా ఎలక్షన్ కోడ్ నియమాలను ఉల్లంఘించకుండా సామరస్య వాతావరణం లో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మండలంలో 20 బూత్ ల వారిగా నమోదైన ఓట్ల జాబితా ఈ విధంగా ఉంది. 62 లో 87 పర్సెంట్ 63లో 86% - 64 లో 73% - 65 లో 80%- 66 లో 84% . 60 లో76% . 68 లో 70% . 69 లో 69% . 70 లో 89% . 71లో 79%. 72లో 77% . 73లో 79% . 74 లో 89%. 75లో 90% 76 లో 81%. 77లో 83%. 78లో 77% 79లో 80%. 80లో 80% 81 లో 86% గా నమోదు కావడం జరిగింది.. ఓట్ల ప్రక్రియ ముగిసింది ఇక గెలుపు ఎవరిదో వేచి చూద్దాం.....
-----------------------
Admin