సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యులు మాదడి జేశ్వంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన 77వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోన్యాల బాలకృష్ణ రెడ్డి,రాష్ట్ర మహిళ కార్యదర్శి మమతరెడ్డి, జిల్లా కార్యదర్శి అజ్గర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బురుగుపల్లి కృష్ణారెడ్డి,దేవేందర్ చౌదరి, నర్సంపల్లి నాగరాజు,NSUI సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొప్పురాజురవి, సుదర్శన్,కరుణాకర్,సమీర్ ఆర్షద్, తదితరులు కార్యకర్తలు,, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
-----------------------
Admin