సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పాతపట్నం మండలం ఇటివల కళింగ వైశ్య సంగ అధ్యక్షుడు అండవరపు సూరిబాబు మరియు కొంతమంది దాతలు కలిసి సుమారు లక్షరూపాయలు విలువ చేసే ఫ్రీజర్ బాక్షు నీ సామాజిక ఆసుపత్రికి ఎం ఎల్ ఏ రెడ్డి శాంతి చేతుల మీదగా అందచేశారు.రెడ్డి శాంతి మాట్లాడుతూ కళింగ వైశ్య సంగము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటంలో ముందు ఉంటారని వేనోళ్ల కొనియాడారు.ఈ కార్యక్రమం వల్ల మరణించిన వాళ్ళ ను ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచే సదుపాయం కలుగుతుందని .ప్రజలకి అనేక సదుపాయాలు కల్పించే బాధ్యత గతంలో ఎన్నో ఎన్నెన్నో కళింగ వైశ్యులు చేశారని మిసేవలు మరువలేని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ వైస్య సంగ చైర్మన్ అందవరపు సూరిబాబు రాష్ట్ర అధ్యక్షుడు కోణార్క్ శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు...
-----------------------
Admin