సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్ పట్టణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ,అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. తనకి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .అలాగే ఆర్మూర్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా విఠం జీవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ ను కోల వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పలు వార్డులకు చెందిన గణేష్ ,మహమ్మద్ అలీమ్, శ్రీహరి, మజీద్ తమ మనుషులతో కలిసి 100 పైగాయువకులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ నాయకులు బాబా ఖాన్, మీరు మాజీ రవికాంత్ రెడ్డి ,మామగాలి మాజీ మాజీ జిమ్మీ రవి ,బట్టు శంకర్, వసీం ,మీసాల రవి, నవీన్, కిషన్ ,మల్కన్నా ,ప్రసాద్, శ్రీకాంత్ ,అఖిల్ భాష కాంగ్రెస్ పార్టీలో చేరారు
-----------------------
Admin