సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మరణించగా నేడు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన భారీ నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజ్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter