Saturday, 13 June 2026 11:37:39 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

భూమి సమీకరణ గురించి ఆర్ డి ఓ కు వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్ శ్రేణులు...

Date : 22 February 2024 10:42 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పరిశ్రమల సహాయ సహకారాలతో ప్రజా వైద్యశాల నెలకొల్పుట గురించి భూమి సేకరణ చేయాలని ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు మఠంపల్లి మండలంలోని పరిశ్రమల సహాయ సహకారంతో ప్రజా వైద్యశాల నెలకొల్పుటకు అవసరమైన భూమిని మండలంలోని మఠంపల్లి గ్రామం మరియు పెదవీడు రెవెన్యూ పరిధిలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని హుజూర్ నగర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, గంగసాని ఎల్లారెడ్డి ,కరీం , చిలక కిషోర్ , ఆదినారాయణ రెడ్డి ,శ్రీనివాస్, రవి , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :