Thursday, 30 July 2026 02:18:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి లో టిఆర్ఎస్ కు భారీ షాక్...

Date : 07 November 2023 07:38 AM Views : 437

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ దూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌడ సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గాల నుండి కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు .వారికి నల్లగొండ ఎంపీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిచారు. వారి వెంట నాయకులు కొత్తపల్లి శౌరి గ్రామ శాఖ అధ్యక్షులు మఠంపల్లి ఎంపీటీసీ ప్రభుదాస్ దైదా రాయేలు, మహేష్ గౌడ్, తగడబోయిన నాగేశ్వరరావు, హనుమంతు గౌడ్, దగ్గుపాటి మహేష్, వెంకటయ్య బుచ్చయ్య తదితరులు ,పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :