సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని మోతే పట్టి నగర్ లో గల మోతే గడ్డ వీరన్న ఆలయమునకు సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం, ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కొబ్బరికాయలు, తలనీలాలు, వస్త్రములు, హుండీ ఆదాయం ,లెక్కింపు జరిగినది ఆలయ ఈవో తెలిపిన వివరాల ప్రకారం 2023 సంవత్సరమునకు జాతరకు సంబంధించి పూర్తి ఆదాయం 12,63,328/_ గా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ, బూర్గంపహాడ్ ఎస్సై సంతోష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin