సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రేపు (మే 02న) సాయంత్రం 4గంటలకు మునగాల మండల,కేంద్రంలో లో ఏర్పాటు చేసిన MP ఎన్నికల కాంగ్రెస్ ప్రచార,కార్యక్రమానికి, నల్గొండ పార్లమెంట్, అభ్యర్థి, కుందూరు రఘువీరా రెడ్డి, మరియు ,మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రి వర్యులు, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యురాలు , శ్రీమతి పద్మావతి రెడ్డి గారు పాల్గొంటారు. కావున, మండలపరిధిలోని,వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తరలివచ్చి, పాల్గొని ,ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.... ఇట్లు:- కొప్పుల జైపాల్ రెడ్డి. మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
-----------------------
Admin