సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి : మొండేద్దు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ. ఘనంగా ఇంటింటి ప్రచారం.. ఐదో వార్డులో మట్టా రాగమయి గెలుపుని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నరుకుళ్ళ సత్యనారాయణ ఎస్కే రఫీ ఎస్కే హాకీం ఎస్కే రసూల్ బి ఎస్ కే మౌలాలి కే శ్రీను మురళి సిహె చ్ కిట్టు వినోద్ ముద్దపూడి వెంకటకృష్ణ ఘనంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అరు పథకాల స్కీంను ను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టెక్స్ మో రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పతనం ఖరారైంది ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట రాగమయి గెలుపు ఖాయం పార్టీ కోసం ఎమ్మెల్యే అభ్యర్థి కోసం నిరంతరం కృషి చేస్తాం జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఐదవ వార్డు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin