సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కదిలిన పిల్లుట్ల రఘున్న ప్రచార రథం వాడ వాడలో పల్లె పల్లెలు పట్టణాల్లో చెడుపై గెలిచి మంచిని పంచే క్రమం మట్టపల్లి లక్ష్మీనరసింహ,మేళ్ల చెరువు శివయ్య,శూన్య పాడు హనుమంతు, మఠం పల్లి కనక దుర్గమ్మ తల్లి దీవెనలతో ప్రారంభ మైన రఘు అన్న ప్రచార రథం సింహం గుర్తుతో గెలిచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరు కుంటూ ఏ పదవి లేకుండా గ్రామ గ్రామానికి గడప గడపకి అనేక సేవలు అందిస్తూ ముందుకు పోతున్నప్పటికీ అదే అధికారంలో ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తానని ఎవరు పెట్టని విధంగా ఒక్క నియోజకవర్గానికే మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఘనత తనది అని ఈ సందర్భంగా పిల్లుట్ల రఘున్న తెలియ జేస్తున్నారు.
-----------------------
Admin