సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన మంచిర్యాల రమేష్, కాత్రాజీ శ్రీకాంత్, 17వ సారి అయ్యప్ప మాల వేసుకుని శభరిమల కు పాదయాత్ర గా 3 సార్లు, అయోధ్య కు 1సారి సైకిల్ యాత్ర చేసి తమ భక్తి ని చాటుకున్నారు, నేడు కూడా సైకిల్ యాత్ర తో శబరిమల వెళ్తున్నారు... అయ్యప్ప మాల వేసుకున్న ప్రతిసారి ఒక ఆధ్యాత్మిక దైవ దర్శనం చేసుకుంటున్న మా సుర్బీర్యాల్ గ్రామ స్వాములు అందరికి ఆదర్శంగా నిలవడం ఆనందంగా ఉందని గ్రామ సర్పంచ్ శ్రీ సట్లపల్లి సవిత గణేష్ తెలిపారు...
-----------------------
Admin