సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న బోయినపల్లి సుధాకర్ రావు. సొసైటీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు. మరియు అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ డి షాహినా . మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి భారత లావణ్య , సర్పంచ్, బొడ పద్మ , ఎంపీడీవో అన్నపూర్ణ , స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, షాహిన, బిఆర్ఎస్ నాయకులు భారత, రాంబాబు , చల్లా, రాంబాబు బోయినపల్లి గోపీనాథ్, జ్యోతి , వివోఏలు, పంచాయతీ కార్యదర్శి ఖాదర్ , పంచాయతీ సిబ్బంది, మరియు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం లో భారీగా ర్యాలీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-----------------------
Admin