Friday, 31 July 2026 03:37:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిసి జెఏసి చైర్మన్ గా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

Date : 17 October 2025 07:52 PM Views : 277

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేటలోని డఫోడిల్స్ హైస్కూల్ కమిటీ హాల్ లో బీసీ సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిసి కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల నాయకుల సమక్షంలో బిసి జెఏసి నియోజకవర్గ చైర్మన్ గా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ లుగా కొల్లూరి లక్ష్మినారాయణ, కడారి సురేష్ యాదవ్, రామగోని సుధాకర్ గౌడ్, పెండ్యాల యాదగిరి, గాండ్లోజు సురేందర్, నర్సంపేట బిసి జెఏసి కో కన్వీనర్ లుగా చిలువేరు కొమ్మాలు, కందికొండ కుమారస్వామి, గట్ల నాగేశ్వరరావు, ఓర్సు సాంబయ్య, కక్కుర్త్ రమేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బిసి జెఏసి 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచాలని తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపుకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్ టి సి బస్సులు, వ్యాపార సంస్థలు,ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలు, పాఠశాలలు అదేవిధంగా ఆటో కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ బంద్ లో పాల్గొంటామని తెలపడం జరిగిందని తెలిపారు. ఈ బంద్ కు పోలీసు డిపార్టుమెంటు సహకరించాలని బిసి జెఏసి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నరేందర్, బీసీ సంఘం నాయకులు మేడిశెట్టి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, రామగిరి వీరేందర్, ఓదెల సురేష్ లతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: