సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టంగా చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్ లను మండల కేంద్రమైన పుల్లలచెరువు సచివాలయాలు 1 &2 గ్రామ రెవిన్యూ అధికారులైన వెంకట సుబ్బయ్య , అలాగే కొటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్సులైన బాలు నాయక్ , డేనియల్ , డిజిటల్ అసిస్టెంట్ ప్రేమ్ నాయక్ సచివాలయం2 గ్రామ వాలంటీర్ అరేవుల గ్లాడ్సన్ తదితరుల ఆధ్వర్యంలో మొత్తం 72 లే ఆవుట్ లను ఒక్కరోజులోనే పూర్తి చేశారు, వీరందరూ పడ్డ శ్రమకు గ్రామ పేద ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, దాదాపు మధ్య రాత్రి 1:00 వరకు అధికారులు వాళ్ళు పడిన శ్రమకు ,ఓర్పుకు గ్రామ ప్రజలు, కృతజ్ఞతా భావం వ్యక్తం చేశారు....
-----------------------
Admin