సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా : కలెక్టరేట్ ధర్నాచౌక్ నిరసన శిభిరంకు వచ్చి బెదిరింపులకు పాల్పడిన జిల్లా డి ఎమ్ అండ్ హెచ్ వొ మరియు సిబ్బంది. సమ్మె విరమించకపోతే విధులనుంచి తొలగిస్తాం, లేదా పరీక్షల్లో వెయిటేజ్ మార్కుల ఇవ్వబోమని బెదిరింపులు. ప్రతుత్వ పెద్దల మాటగా చెపుతున్నామని బెదిరింపులు, హెచ్చరికలు. ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తూ శిభిరంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను బెదిరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న రెండో ఏఎన్ఎంలు, తమను క్రమబద్దీకరించవరకు సమ్మె విరమించేది లేదని తెగేసి చెప్పిన సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె సెగ తగిలింది, అందుకే బెదిరింపులతో సమ్మెను విచ్చిన్నం చేసే కుట్రలకు తెగబడింది ఈ ప్రభుత్వం -ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్....
-----------------------
Admin