Friday, 31 July 2026 03:42:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజా సమస్యలపై పోరాటాలకు డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ పిలుపు...

Date : 26 May 2023 11:59 PM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ అవిశ్రాంతంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని బిజెపి షాద్ నగర్ నియోజక వర్గ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు. శుక్రవారం బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి హాజరైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి షాద్ నగర్ నియోజక వర్గ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశంలో కీలక విషయాలు దిశా నిర్దేశం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజులు చాలా ముఖ్యమైనవిగా భావించి నేటి నుంచి అవిశ్రాంతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీయాల్సిన అవసరం ఉంటుందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు పలువురు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, భూపాలచారి, ఏపీ మిథున్ రెడ్డి, అందె బాబయ్య, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :