Friday, 31 July 2026 02:42:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భవిష్యత్తు టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్.

Date : 25 June 2023 12:33 AM Views : 458

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / భవిష్యత్తు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై ఎందరో పార్టీలో చేరుతున్నారని వారందరికీ పార్టీ సంతోషంగా స్వాగతిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. మరోసారి అవకాశం వస్తే కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి చేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజా సహకారం ఎంతో అవసరమని ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని చూసి సహకరిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. చౌలపల్లి గ్రామం నుండి పార్టీలో చేరిన వారిలో బొల్లం పుల్లయ్య, బోల్లం మహేష్, చిలకల హరికిషన్, రమేష్, పడకంటి చిన్నయ్య, చాకలి నరసింహ, శివకుమార్, రమేష్, కుమ్మరి నరేష్, బైండ్ల సురేష్, అనపూసల జంగయ్య, గోవర్ధన్, పడకంటి పెద్దరామయ్య, చాకలి నాగరాజు, రాకేష్, జింకల నరేష్, గొడ్డలి శివయ్య, జింకల స్వామి, కర్నాటి నారాయణ, ఆవుల శివ, గుడ్డేటి శివ నక్కల శివ నక్కల మణికంఠ, మహమ్మద్ ఆరిఫ్, బొల్లం సైదులు, చిలకల బుచ్చయ్య, గుడ్డేటి శివయ్య తదితరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: