సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : శనివారం రోజున అమ్మవారిపేట తిమ్మాపురం నరసింహులగూడెం గ్రామంలో యేసు క్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచిన రోజు సందర్భంగా రన్ ఫర్ జీసస్ యేసు కొరకు నా ప్రయాణం అనే నినాదంతో మూడు గ్రామాల్లో దైవజనులు రెవ.. కందిక అశోక్ పాల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఆయన ప్రసంగంలో ఏసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఏసుప్రభు ఆయనే లోక రక్షకుడు అని తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకుర్తి మోజేష్ బాబు పాస్టర్ గారి కళాబృందం ద్వారా ఏసుక్రీస్తు పాటలు ప్రచారం రూపంలో పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చింత బాబు, సింగారపు ప్రభాకర్, సదువాల ఏలియా, మైదం రాజు, యూత్ నాయకులు కందిక అనుదీప్, జన్ను భరత్, సింగారపు అచ్యుత్, గన్నారపు అనిల్, తదితరులు పెద్దలు సంఘవిశ్వాసులు పాల్గొనడం జరిగింది....
-----------------------
Admin