సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పరకాల మాజీ జడ్పీటీసీ కీ శే సిలువేరు మొగిలి గారు అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమం లో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin