సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం మల్లెలమడుగును కబలిస్తున్న డెంగ్యూ జ్వరం 24 గంటలు వ్యవధి లో ఇద్దరు యువకుల మృతి చెందారు దాదాపుగా 20 ,30 మందిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు సమాచారం. సమేత భద్రాచలం దావఖనలకు క్యూ కడుతున్న వైనం.కానరానీ ప్రభుత్వ వైద్య సిబ్బంది.దశాబ్ది ఉత్సవాలు మునిగితేలుతున్న ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్న ఇంటింటికి టెస్టులు చేయకపోవడం సోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-----------------------
Admin