Saturday, 01 August 2026 03:44:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం... -బీఎస్పీ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్

Date : 22 January 2024 10:58 AM Views : 209

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ అడ్వకేట్ యెర్రా కామేష్ అన్నారు.ఆదివారం పట్టణం లోని ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ హాల్ నందు అసెంబ్లీ అధ్యక్షుడు చెనిగరపు నిరంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించడంలో అదేవిదంగా కనీస అవసరాలైన విద్య,వైద్యం అందించడంలో పాలకులు పూర్తిగా విపలమవుతున్నారని విమర్శించారు.జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనుల హక్కులను, స్వేచ్ఛను అగ్రవర్ణ పాలకులు కాలరస్తున్నరని ఆరోపించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ అసెంబ్లీ స్థానాల్లో బహుజనులకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనీ,భవిష్యత్తులో జరగనున్న పార్లమెంట్,ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటినుండే సమాయత్తం కలవాలి కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కొరకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, జిల్లా మహిళా కన్వీనర్ ఎర్రంశెట్టి రాజేశ్వరి, సాయి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగుల రవికుమార్, మాలోత్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: