Thursday, 30 July 2026 08:51:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు...

Date : 04 February 2024 11:22 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం : ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరుగు సమ్మె మరియు గ్రామీణ భారత్ బంద్ లో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పాల్గొంటున్నారని మాగనూర మండల ఎంఈఓ ఆఫీసులో ఎం ఐ ఎస్ మండల కోఆర్డినేటర్ నరేష్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది సిఐటియు జిల్లా జిల్లా కో కన్వీనర్ పుంజునూర్ ఆంజనేయులు మరియు మధ్యహ్న బోజన పథకం కార్మికుల యూనియన్ మాగనూర్ కృష్ణ మండలాల మండల అధ్యక్షులు జి ప్రమీల లక్ష్మీ దేవమ్మ మహిమద సమ్మే నోటీసు శనివారం రోజుఅందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు మూడు నాలుగు నెలలవి అదేవిధంగా గుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అదేవిధంగా పెంచినటువంటి మూడు వేల వేతనం ఏరియర్స్ తో సహా కలిపి వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు మధ్యాహ్నం భోజనం పథకం లో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,కోడి గుడ్లను ప్రభుత్వమే సరఫర చేయాలన్నారు.కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మే ను మండల కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు ఆరోజు పాఠశాలలో వంట బంధు ఉంటుందని తెలిపారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు ఉమాదేవి రాధా చేగుంట మల్లమ్మ బాబు మహదేవమ్మ తదితరులు ఉన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: