Thursday, 30 July 2026 07:08:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ మండల సమావేశం...

Date : 28 May 2023 01:25 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ భారత జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ పాల్గొన్ని వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పేద ప్రజల కోసం ఈ-శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ యోజన, కిసాన్ సమయజ్ యోజన ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టారని, వాటి ద్వారా దేశంలో చాలామంది ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సోషల్ మిడియ కన్వీనర్ గంథం సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామరాజు, మడుగుల లక్ష్మి నారాయణ, గంగసాని నారపరెడ్డి, కొప్పుల శంభిరెడ్డి తదితురులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :