Friday, 19 June 2026 02:04:53 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఇదేంకర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో...

Date : 29 December 2022 11:34 PM Views : 2258

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం, వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లి పంచాయతీలో ఇదేంకర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ముసకులు పేదలపై పన్నుల భారం మోపి వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైపోయాయని దోపిడీలు దౌర్జన్యాలు అఘాయిత్యాలు అధికమైపోయాయని మండిపడ్డారు. రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు చేసిందేమీ లేదని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా రాయితీ కింద వ్యవసాయ పరికరాలు అందజేయలేదని మండిపడ్డారు. దీనికి తోడు రైతుల నడ్డి విరిగేలా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులయితే జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ అస్తవ్యస్తమైన పాలన చూసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రాత్మక అవసరమని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే గతంలో టిడిపి అమలు చేస్తున్న పథకాలను పున ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా చంద్రబాబు నాయుడు సేవలకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారని,పరిపాలన సాగించడంలో సీఎం జగన్ పూర్తిగా వైపల్యం చెందాడనడానికే ఇదే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సోమకోటి ఆదినారాయణ, పార్లమెంట్ రైతు మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్, మాజీ కోఆప్షన్ నెంబర్ నిజాంవలీ, పుట్టపర్తి నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్ భాష , పుట్టపర్తి నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి గండికోట ఇర్షాద్, ఓ డి సి మైనార్టీ అధ్యక్షుడు షాను, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి జెరిపిటి అంజనప్ప, పుట్టపర్తి జిల్లా ఎస్సీ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, మండల కన్వీనర్ జయచంద్ర, మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, ఆరిఫ్ ఖాన్ , కంచి సురేష్, పుట్టపర్తి నియోజకవర్గ రైతు సంఘ ఉపఅధ్యక్షుడు అంజన్ రెడ్డి, అఖిల, డ్రైవర్ అబ్బులు, సీనియర్ నాయకులు, తుమ్మల మహబూబ్ బాషా, శ్రీన...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: