Saturday, 13 June 2026 11:40:14 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

చెంచుల జీవన ప్రమాణాలు మెరుగు పరచటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు...

Date : 11 October 2024 01:35 AM Views : 439

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం అల్లిపాలెం చెంచు గూడాలను సందర్శించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సార్య గారు. ఎర్రగొండపాలెం మండలం గంజి వారి పల్లి పంచాయతీ అల్లిపాలెం చెంచుగూడెంలో షార్ట్స్ సమస్త ఆధ్వర్యంలో 26 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రకాశం భవనమును గురువారం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అనుసార్య, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదేత్ వెంకట త్రివి నాగ్ తో కలసి ప్రారంభించారు. అనంతరం బాల ప్రకాశం భవనమును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత చెంచుల జీవన ప్రమాణాలు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాడ్స్ సమస్త కృషి అభినందనీయమన్నారు. చెంచుల జీవన ప్రమాణాలు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన్ మన్ కార్యక్రమం కింద అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుచున్నాయి అన్నారు. అల్లిపాలెం చెంచుగూడెంలో కలెక్టర్ పర్యటించడం జరిగింది. చెంచులు మాకు పక్కా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, మా పిల్లలు చదువుకోవడానికి వసతి గృహాన్ని చేయాలి ఇంకా సమస్యలు కలెక్టర్ దృష్టికి తేవడం జరిగింది. కలెక్టర్ చెంచులు అడిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి వారి పల్లి సర్పంచ్ సుబ్బారెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు, తాసిల్దార్ బాలకిషోర్ శాఖల అధికారులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :